BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 10:00 PM
81 వీక్షణలు

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం PACS, DCMS ద్వారా ఇప్పటివరకు సుమారు 3500 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అకాల వర్షాల ప్రభావం నేపథ్యంలో రైతులు మరియు సహకార సంఘాలు ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లకు GPS ట్రాకర్లు అమర్చుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించి నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

అదే సమయంలో MTU 1010 రకం ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉండటంతో, తినడానికి ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, వచ్చే దాల్వా సీజన్‌లో ఈ రకం సాగు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు.