BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 10:00 PM
140 వీక్షణలు

విస్సన్నపేటలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు కీలక సూచనలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం PACS, DCMS ద్వారా ఇప్పటివరకు సుమారు 3500 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రెండు వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అకాల వర్షాల ప్రభావం నేపథ్యంలో రైతులు మరియు సహకార సంఘాలు ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లకు GPS ట్రాకర్లు అమర్చుకోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించి నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.

అదే సమయంలో MTU 1010 రకం ధాన్యంలో నూక శాతం ఎక్కువగా ఉండటంతో, తినడానికి ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, వచ్చే దాల్వా సీజన్‌లో ఈ రకం సాగు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేశారు.