BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 07:49 PM
52 వీక్షణలు

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు. బుధవారం విస్సన్నపేట మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా యూరియా నిల్వలు, ఐఎఫ్‌ఎంఎస్ స్టాక్ రిజిస్టర్లు, భౌతిక నిల్వలు, రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు.

అనధికారికంగా ఎరువుల విక్రయాలు, నిల్వల్లో వ్యత్యాసాలు లేదా అక్రమాలు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, ఎస్సై అర్జున్, రెవెన్యూ డీటీ విజయభాస్కర్, వ్యవసాయ ఏఈఓ జీ. ఉషారాణి పాల్గొన్నారు.