BREAKING
దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ.
www.ntodaynews.com

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 07:59 PM
580 వీక్షణలు

విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ పరిధి :  11 గ్రామాల విలీనం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం లో ఉన్న చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి నర్రా వినోద మోహన్ రెడ్డి  ఆధ్వర్యంలో బుధవారం  ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 22  ప్రకారం, ఇప్పటివరకు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉన్న చిట్యాల మండలానికి చెందిన 11 గ్రామ పంచాయతీలను ఇప్పుడు చిట్యాల మార్కెట్ కమిటీ పరిధిలోకి విలీనం చేశారుఅని తెలిపారు విలీనమైన గ్రామాలలో, పెద్ద కాపర్తి, చిన్న కాపర్తి, ఏపూర్, పిట్టంపల్లి, వెలిమినేడు, గుండ్రంపల్లి, పేరేపల్లి, సుంకనపల్లి, బోయగుబ్బ, ఆరగుడం, బొంగుని చెరువు, ఉన్నాయి ఈ గ్రామాలన్ని రేపటి నుంచి చిట్యాల వ్యవసాయ మార్కెట్ ఆధీనంలోకి వస్తాయని తెలిపారు.ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు రైతులు పాల్గొన్నారు..