BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

విశ్వబంధుగా మరోసారి భారత్.. వెనిజులాకు ‘ఆపరేషన్ అమిస్టాడ్’తో భారీ సాయం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
1 వీక్షణలు

భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన వెనిజులాకు భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఆపదలో ఉన్న దేశాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా 35 టన్నులకు పైగా అత్యవసర మందులు, వైద్య పరికరాలను వెనిజులాకు తరలించారు. అలాగే భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు రెండు ‘భీష్మ్ క్యూబ్స్’ మొబైల్ ఆసుపత్రులను కూడా పంపించారు.

విపత్తు సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడం, ప్రాణాలను కాపాడడమే ఈ సహాయక చర్యల ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆపదలో ఉన్న దేశాలకు మానవతా సహాయం అందించడంలో భారత్ మరోసారి తన బాధ్యతను చాటుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.