BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

విశ్వబంధుగా మరోసారి భారత్.. వెనిజులాకు ‘ఆపరేషన్ అమిస్టాడ్’తో భారీ సాయం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 10:38 PM
70 వీక్షణలు

భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన వెనిజులాకు భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. ఆపదలో ఉన్న దేశాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన రెండు C-17 గ్లోబ్‌మాస్టర్ విమానాల ద్వారా 35 టన్నులకు పైగా అత్యవసర మందులు, వైద్య పరికరాలను వెనిజులాకు తరలించారు. అలాగే భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌తో పాటు రెండు ‘భీష్మ్ క్యూబ్స్’ మొబైల్ ఆసుపత్రులను కూడా పంపించారు.

విపత్తు సమయంలో బాధితులకు తక్షణ వైద్యసేవలు అందించడం, ప్రాణాలను కాపాడడమే ఈ సహాయక చర్యల ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆపదలో ఉన్న దేశాలకు మానవతా సహాయం అందించడంలో భారత్ మరోసారి తన బాధ్యతను చాటుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.