BREAKING
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న
www.ntodaynews.com

వలిగొండ గ్రామంలో కురుమ వాసి కుటుంబాన్ని పరామర్శించిన కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
27 Jun, 2026 - 09:25 PM
17 వీక్షణలు

కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుండే వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన నిరుపేద కుటుంబ పెద్ద దయ్యాల బాలరాజు కురుమ గారి స్వగృహంలో వారి కుటుంబాన్ని పరామర్శించి తమ వంతు సహాయంగా కురుమ యువ చైతన్య సమితి కమిటీ సభ్యులు కొండె శ్రీకాంత్ కురుమ రావుల ఐలయ్య కురుమ, కాల్నే మల్లేష్ కురుమ, బండారు శ్రీశైలం కురుమ మరియు కురుమ కులస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయాన్ని భరోసాని అందించి పిల్లల భవిష్యత్తును తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వలిగొండ మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కుల పెద్దలు నారి రామస్వామి కురుమ, మైల అంజయ్య కురుమ, ఎమ్మే లింగస్వామి కురుమ, కౌడె కృష్ణ కురుమ, చిన్నం బాలరాజు కురుమ, ఈతాప మల్లేష్ కురుమ మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.