BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 02 September 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్‌లో ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:09 AM
8 వీక్షణలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ప్రజలు ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉల్లిగడ్డల కోసం జనం ఎగబడటంతో అక్కడ తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది.

పరిస్థితి తీవ్రంగా మారడంతో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారీగా వచ్చిన జనాన్ని నియంత్రించేందుకు నిర్వాహకులు, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.