BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 24 January 2026, 07:22 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:22 PM
320 వీక్షణలు
పలు పాఠశాలల్లో వసంత పంచమి, సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు NTODAY NEWS: చిట్యాల నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలోని గ్రీన్ గ్రోవ్, లోయోలా, గుండ్రంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం కార్యక్రమంతో పాటు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సరస్వతి వేషధారణలో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులతో విద్యార్థులు విద్యలో రాణించి, ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. అలాగే సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భారత జాతీయ సైన్యంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ గ్రోవ్ పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్, లోయోలా పాఠశాల చైర్మన్ ఎన్. సుందర్రాజు, ప్రిన్సిపల్ మహమ్మద్ జమీరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #VasanthaPanchami #SubhasChandraBoseJayanti #Chityala #NalgondaDistrict #SchoolEvents #Aksharabhyasam #StudentActivities #EducationNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube