BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:31 PM
64 వీక్షణలు

యనమలకుదురు ఆలయ అధికారుల అరెస్ట్

విజయవాడ సమీపంలోని యనమలకుదురు శివాలయంలో రూ.10 లక్షల నగదు గోల్మాల్ వెలుగుచూసింది. ఆలయ ఈవో భవానీ, అర్చకులు కుమ్మక్కై నిధులను అక్రమంగా దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనలో ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగి పూర్ణ రోశయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ విషయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత స్పందిస్తూ, గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు.