BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

యువ గుళికలతో మొక్కజొన్నలో విజయభేరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:25 PM
308 వీక్షణలు

యువ గుళికలతో మొక్కజొన్నలో విజయభేరి 

మైలవరం మండలం బాడవ గ్రామంలో ప్రముఖ విక్టర్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల కోసం ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

మొక్కజొన్న పంటను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కత్తెర పురుగును నియంత్రించడంలో ఈ ఏడాది యువ గుళికలు, హెగ్జాగార్డ్, బారియర్ వంటి ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మందులను సమయానికి ఉపయోగించడం వల్ల పంట నష్టాలు తగ్గి, దిగుబడి గణనీయంగా పెరిగిందని వారు తెలిపారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కంపెనీ జనరల్ మేనేజర్ చనుమోలు నారాయణరావు హాజరై మాట్లాడుతూ, రైతులు సరైన దశలో ఉత్పత్తులను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.

అదేవిధంగా కృష్ణా జిల్లా రీజనల్ మేనేజర్ సుధీర్, సీనియర్ ఎన్ఐఓ చంద్రశేఖర్, రాంబాబు తదితరులు పాల్గొని రైతులకు సాంకేతిక సూచనలు అందించారు.

ఈ కార్యక్రమం రైతులకు అవగాహన పెంపొందించడమే కాకుండా, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.