BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

14న శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Aug, 2026 - 10:23 PM
6 వీక్షణలు

14న శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయంలో కలశ ప్రతిష్ఠాపన మహోత్సవం...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, ఆగస్టు 6 (ఉత్తరాది ఎక్స్‌ప్రెస్): పుంగనూరు పట్టణంలోని నగరి వీధిలో జమీందారులచే నిర్మించబడిన శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ నూతన రాజగోపురం కలశ ప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం ఈనెల 14న వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు.

గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఆలయంలో ఆగమశాస్త్ర విధానంలో విశేష పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మాణిక్య వరదరాజస్వామి వారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. ఆలయ రాజగోపురానికి కలశ ప్రతిష్ఠాపన జరగడం ఆలయ చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు.

J. ఏకాంబరం, B.A.,

కార్యనిర్వహాణాధికారి & ఉప కమీషనరు

శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవస్థానము, పుంగనూరు (T & M), అన్నమయ్య జిల్లా

 ఆలయ సిబ్బంది

శ్రీ ఎ. పార్థసారధి

ఆలయ ప్రధాన అర్చకులు

శ్రీ ఎ.ఎస్. క్రిష్ణమాచార్యులు

సహాయ అర్చకులు

శ్రీ ఎ.ఎస్. శ్యామసుందరాచార్యులు

శ్రీ ఎ.ఎస్. హేమంత్కుమార్ చార్యులు

శ్రీ ఎ.ఎస్. సాయిప్రకాష్ చార్యులు