www.ntodaynews.com
₹1,600 కోట్ల అవినీతి.. విజయ్ కీలక నిర్ణయం!
జాతీయం
తమిళనాడులో మద్యం దుకాణాల ద్వారా పార్టీ ఫండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన విషయంపై సీఎం విజయ్ స్వయంగా విచారణ ఆదేశించారు. సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో DMK పార్టీ ₹1,600 కోట్లను వసూలు చేసినట్లు గుర్తించబడింది.
ఈ వ్యవహారాన్ని వెంటనే ఆపి, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరేలా అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో నడిచే 4,048 వైన్ షాపుల ద్వారా గత ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడినట్లు రిపోర్టులు వచ్చాయి.