BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

20 ఏళ్ల సర్వీసులో వంద కోట్లు ఆస్తులు – గిరిజన అభివృద్ధి శాఖలో అవినీతి షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:18 AM
18 వీక్షణలు

ఒరిస్సా రాష్ట్రం, కంధమాల్ జిల్లా: గిరిజనుల సంక్షేమం కోసం పెట్టిన ప్రాజెక్టులలో, పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే వ్యాపారం ఒకే విధంగా ఉంటుంది – ప్రభుత్వ ఉద్యోగం. ఇదే ఉదాహరణగా వెలుగులోకి వచ్చింది, కంధమాల్ ఐటీడీఏలో అసిస్టెంట్ ఎంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న వైకుంఠ నాథ్ బెహరా అనే అధికారి.

వైకుంఠ నాథ్ బెహరా, గిరిజనుల అభివృద్ధి కోసం నిర్వహించాల్సిన ప్రాజెక్టుల్లోనే తన వ్యక్తిగత కోట్లు సొంతం చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. అతడు గత 20 ఏళ్ల సర్వీసులో 100 కోట్లకు పైగా ఆస్తులు సొంతం చేసుకున్నాడు.

పరిశీలనలో:

నగరాల్లో 13 ఖరీదైన ఇళ్ల ప్లాట్లు

ఆరు పెద్ద భవంతులు

బ్యాంక్ లాకర్లలో రెండు కోట్ల 50 లక్షల నగదు

బంగారం, వజ్రాలు

70 ఎకరాల భూములు

ఇవన్నీ సాధారణ సర్వీసర్ ఉద్యోగికి అసాధ్యమే. గిరిజనుల సంక్షేమం కోసం ఉన్న డబ్బులు, ప్రాజెక్ట్ ఫండ్స్ అతను స్వయంగా సొంతం చేసుకున్నట్టు ఈ కేసు బయటపెట్టింది.

వైకుంఠ నాథ్ బెహరా పై ఏసీబీ దాడులు ప్రారంభించి, అతడి అసహజ సంపత్తిని పదేపదే లెక్కలు వేస్తోంది. ఈ ఘటన గిరిజనుల అభివృద్ధి శాఖలోని అవినీతి విస్తీరణను మరోసారి ప్రదర్శిస్తోంది.