BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

లక్ష్మీనగర్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

తెలంగాణ
21 Dec, 2025 - 09:26 AM
358 వీక్షణలు

లక్ష్మీనగర్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి 

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. ఏలూరు జిల్లా టిడిపి రథసారధిగా నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యని లక్ష్మీ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షుడు న్యాయవాది గొల్లపల్లి మురళి ఆధ్వర్యంలో కలసి అభినందనలు తెలియజేశారు .అనంతరం లక్ష్మీనగర్ లోని పలు రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి త్వరలోనే లక్ష్మీనగర్ లోని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చినారు అంతేకాక దశబ్దాల చరిత్ర కలిగిన రామయ్య కోనేరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పిచ్చి మొక్కలు మొలిచి పందులకు ఆవాసగా మారినది అని రామయ్యా కోనేరు చుట్టు పక్కల నివాసాలు ఏర్పడి జనసంఖ్య పెరిగినది అందువలన రామయ్యా కోనేరు ను డెవలప్ చేసి పార్కు గా తీర్చి దిద్ది దాని నిర్వహణ స్థానికులైన లక్ష్మీ నగర్ వాసులకు అప్ప చెప్పమని కోరడమైనది. అందుకు సానుకూలం గా స్పందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి గడువు ముగియ గానే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అందుకు లక్ష్మీ నగర్ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube