BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఆకతాయిల ఆటకట్టించిన పోలీసులు.. డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 02:48 PM
59 వీక్షణలు

మంచీర్యాల: రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రాత్రి డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో మంచీర్యాల పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

​ఈ తనిఖీల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారికి పోలీస్ శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

​శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేపట్టిన ఈ ముమ్మర తనిఖీల పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి నిఘా ఉండటం వల్ల భద్రత పెరుగుతుందని స్థానికులు కొనియాడారు