BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఆన్‌లైన్‌లోనే ఓటరు వివరాల నమోదు.. ఎన్నికల సంఘం కీలక సూచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 02:34 PM
19 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2026 (Special Intensive Revision-2026) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ధృవీకరించుకోవచ్చు. ఇందుకోసం voters.eci.gov.in పోర్టల్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఈపిక్ (EPIC) నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పాత రికార్డులతో అనుసంధానం పూర్తి చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సురక్షితంగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఓటరు జాబితాలో వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.