BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఆన్‌లైన్‌లోనే ఓటరు వివరాల నమోదు.. ఎన్నికల సంఘం కీలక సూచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 02:34 PM
48 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2026 (Special Intensive Revision-2026) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ధృవీకరించుకోవచ్చు. ఇందుకోసం voters.eci.gov.in పోర్టల్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఈపిక్ (EPIC) నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పాత రికార్డులతో అనుసంధానం పూర్తి చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సురక్షితంగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఓటరు జాబితాలో వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.