BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 02:40 PM
95 వీక్షణలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు డిమాండ్

​కాంగ్రెస్ పాలనలో కార్మికులకు అన్యాయం.. 36 డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ సమరశంఖం

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగిన మద్దతు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న 36 డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని, కార్మికుల పట్ల ఈ వివక్ష ఏమాత్రం సరికాదని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను గాలికొదిలేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరపున పోరాటాలు కొనసాగిస్తామని రఘునాథరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు..