BREAKING
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ
www.ntodaynews.com

ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 04:18 PM
25 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. కార్మికులు విధులకు దూరం కావడంతో కండక్టర్లు లేని కారణంగా, ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తూ అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం టికెట్లు తీసుకోవడం లేదని డీఎం వెల్లడించారు. దీనితో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి రవాణా ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు