BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
23 Apr, 2026 - 04:18 PM
64 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. కార్మికులు విధులకు దూరం కావడంతో కండక్టర్లు లేని కారణంగా, ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తూ అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం టికెట్లు తీసుకోవడం లేదని డీఎం వెల్లడించారు. దీనితో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి రవాణా ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు