BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి....

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
03 Aug, 2026 - 11:18 AM
18 వీక్షణలు

అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డ పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి....

డాక్టర్ కె.వి.రమణ ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి అభినవ వివేకానందుడు అని విశ్రాంత ఐఎఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి ప్రశంసించారు. యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, చౌడూరి కళాపీఠం సంస్థతో కలిసి ఆదివారం శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డికి చౌడూరి సరోజినీ దేవి గోపాలరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ కసిరెడ్డి ఎందరికో మార్గదర్శకులని కొనియాడారు. యువభారతి చేస్తున్న సాహిత్య సేవ ఎంతో విశిష్టమైనదని కె.వి.రమణ అన్నారు. కార్యక్రమంలో భాగంగా చౌడూరి సాహిత్యం - సంస్కార నిర్మాణం అనే అంశంపై ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి ప్రసంగించారు. అలాగే కవి శేషప్ప రాసిన శ్రీ నరసింహ శతకం గురించి డాక్టర్ ఒజ్జల శరత్ బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం, కార్యదర్శి జీడిగుంట వెంకట్రావు, చౌడూరి కళాపీఠం అధ్యక్షుడు చౌడూరి నరసింహారావు, కార్యదర్శి చౌడూరి పద్మావతి, సాధన నరసింహాచార్య మద్ది అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.