BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
26 Nov, 2025 - 08:56 AM
263 వీక్షణలు

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏబీవీపీ నలగొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఏబీవీపీ చిట్యాల పట్టణ కార్యవర్గంలో పట్టణ అధ్యక్షునిగా జాల మల్లేష్ , పట్టణ కార్యదర్శిగా వంగూరి గణేష్ , సంయుక్త కార్యదర్శిగా సిద్దు, యశ్వంత్ , బాలికల కన్వీనర్ గా సైనోజు కావ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రసంగిస్తూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వినియోగించుకునేలా చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపెల్లి సూర్య. నవ్య శ్రీ , రమ్య శ్రీ , ధరణి తరుణ్, ఫణింద్ర, ముజాహిదుద్ద్, శశి , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube