BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
26 Nov, 2025 - 08:56 AM
327 వీక్షణలు

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏబీవీపీ నలగొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఏబీవీపీ చిట్యాల పట్టణ కార్యవర్గంలో పట్టణ అధ్యక్షునిగా జాల మల్లేష్ , పట్టణ కార్యదర్శిగా వంగూరి గణేష్ , సంయుక్త కార్యదర్శిగా సిద్దు, యశ్వంత్ , బాలికల కన్వీనర్ గా సైనోజు కావ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రసంగిస్తూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వినియోగించుకునేలా చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపెల్లి సూర్య. నవ్య శ్రీ , రమ్య శ్రీ , ధరణి తరుణ్, ఫణింద్ర, ముజాహిదుద్ద్, శశి , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube