www.ntodaynews.com
ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన
ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారిపై, ఎన్.హెచ్. హైవే పై రోడ్డుపై ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బ్రిడ్జి పై నుండి క్రాష్ అయ్యి, చింతలపూడి-ఏలూరు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు, ఇంకా పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.