BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 08:42 AM
91 వీక్షణలు

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అయినటువంటి ఏప్రిల్ 16వ తేదీన పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ నందు ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు కరపత్రాలను పంచి, ఎల్పిజి గ్యాస్ సిలిండరు డెలివరీ తీసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, గ్యాస్ లీక్ అయినప్పుడు మరియు అగ్ని ప్రమాదాలకు గురైనప్పుడు తీసుకోవలసిన నివారణ చర్యలను డెమో ద్వారా తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భగత్సింగ్ కాలనీ ప్రజలు మరియు అగ్నిమాపక సిబ్బంది ఇ.సుబ్రమణ్యం, వి. లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్ , జి. వెంకటరమణ, వి. కేశవ, బి. వినోద్ కుమార్, కె. మోహన్ బాబు, ఎస్.ఆర్. వి. ప్రకాష్, పి. ఆనంద పాల్గొనడం జరిగినది. దీంతోపాటు పట్టణంలోని ముఖ్యమైన ప్రదేశాలు అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్, స్కూల్స్, పెట్రోల్ బంకులు,  ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో అగ్నిమాపక సిబ్బంది పోస్టర్లను అతికించడం జరిగినది.