www.ntodaynews.com
ఐజేయు 11వ ప్లీనరీలో జర్నలిస్ట్ ప్రముఖుల శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఐజేయు 11వ ప్లీనరీలో జర్నలిస్ట్ ప్రముఖుల శుభాకాంక్షలు
విజయవాడ: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశాలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు,
ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, మరియు రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివలను కలిసి పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.