BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం
www.ntodaynews.com

అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 03:42 PM
46 వీక్షణలు

అమావాస్య ప్రత్యేక పూజలు మారెమ్మ తల్లికి 

పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో అమావాస్య సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, ఫలపుష్పాలతో నివేదన, సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చిన విరూపాక్షి మారెమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.