BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

పుంగనూరులో అమానుష ఘటన

తెలంగాణ
17 Jan, 2026 - 08:38 AM
160 వీక్షణలు

పుంగనూరులో అమానుష ఘటన

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోమాంసం వ్యవహారం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరులోని రెడ్డి డాబా (ఫ్రెండ్స్ డాబా)లో గోమాంసం వంటలు తయారు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ డాబాలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాలు: డాబాలో చికెన్ వంటకం ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు పొరపాటున గిన్నె మారిపోయి గోమాంసం వడ్డించడంతో అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన కస్టమర్లు పక్క టేబుల్‌ను పరిశీలించగా, పెద్ద ఎముకలతో కూడిన గోమాంసం తింటున్న వ్యక్తులు కనిపించారు. నిర్వాహకుడి అంగీకారం: కస్టమర్లు నిర్వాహకుడిని నిలదీయగా, పొరపాటు జరిగిందని చెప్పడంతో పాటు, గోమాంసం వంట చేస్తే రూ.200 బిల్లు వసూలు చేస్తున్నామని, గతంలో కూడా పలుమార్లు ఇలానే వండినట్లు నిర్వాహకుడు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయం బయటపడిన వెంటనే నిర్వాహకుడు డాబాకు తాళం వేసి మూసివేసినట్లు తెలిసింది. హిందూ సంఘాల ఆగ్రహం: ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇది పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే. పుంగనూరులో విచ్చలవిడిగా గోమాంసం వండుతున్న హోటళ్లు, డాబాలను అధికారులు పట్టించుకోవడం లేదు” అంటూ మండిపడ్డారు. #Punganur #FoodSafety #DhabaIssue #PublicOutrage #FoodInspection #AndhraPradeshNews #BreakingNews Follow us on Website Facebook Instagram YouTube