BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

పుంగనూరులో అమానుష ఘటన

తెలంగాణ
17 Jan, 2026 - 08:38 AM
210 వీక్షణలు

పుంగనూరులో అమానుష ఘటన

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోమాంసం వ్యవహారం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరులోని రెడ్డి డాబా (ఫ్రెండ్స్ డాబా)లో గోమాంసం వంటలు తయారు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ డాబాలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాలు: డాబాలో చికెన్ వంటకం ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు పొరపాటున గిన్నె మారిపోయి గోమాంసం వడ్డించడంతో అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన కస్టమర్లు పక్క టేబుల్‌ను పరిశీలించగా, పెద్ద ఎముకలతో కూడిన గోమాంసం తింటున్న వ్యక్తులు కనిపించారు. నిర్వాహకుడి అంగీకారం: కస్టమర్లు నిర్వాహకుడిని నిలదీయగా, పొరపాటు జరిగిందని చెప్పడంతో పాటు, గోమాంసం వంట చేస్తే రూ.200 బిల్లు వసూలు చేస్తున్నామని, గతంలో కూడా పలుమార్లు ఇలానే వండినట్లు నిర్వాహకుడు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయం బయటపడిన వెంటనే నిర్వాహకుడు డాబాకు తాళం వేసి మూసివేసినట్లు తెలిసింది. హిందూ సంఘాల ఆగ్రహం: ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇది పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే. పుంగనూరులో విచ్చలవిడిగా గోమాంసం వండుతున్న హోటళ్లు, డాబాలను అధికారులు పట్టించుకోవడం లేదు” అంటూ మండిపడ్డారు. #Punganur #FoodSafety #DhabaIssue #PublicOutrage #FoodInspection #AndhraPradeshNews #BreakingNews Follow us on Website Facebook Instagram YouTube