BREAKING
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బూరుగుగూడెంలో ఘనమైన క్రీస్తు సువార్త సభలు ​మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం వైద్యుల సూచన మేరకే మందుల విక్రయాలు జరపాలి చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ వెలగలపల్లి గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులకు శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యవేక్షణ ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు బూరుగుగూడెంలో ఘనమైన క్రీస్తు సువార్త సభలు ​మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సామాజిక ఉద్యమ నేత మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శం వైద్యుల సూచన మేరకే మందుల విక్రయాలు జరపాలి చేజారిన బ్యాగును బాధిత మహిళకు సురక్షితంగా అందజేసిన ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు మండలం యనమదల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ వెలగలపల్లి గ్రామంలో రోడ్డు మరమ్మత్తు పనులకు శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యవేక్షణ
www.ntodaynews.com

అన్నవరంలో కనకదుర్గమ్మకు సారె

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 05:59 PM
23 వీక్షణలు

అన్నవరంలో కనకదుర్గమ్మకు సారె 

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 


శ్రీ స్వామి వారి ఉపాలయము అయిన కొండ దిగువన గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ది. 08-04-2026 నుండి ది. 17-04-2026 వరకు ఘనంగా జాతర మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.


ఈ జాతర మహోత్సవాల ప్రారంభ సందర్భంగా, బుధవారం ది. 08-04-2026వ తేదీ ఉదయం 8-00 గంటలకు ప్రధాన ఆలయం నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంప్రదాయబద్ధంగా "సారె"ను తీసుకువెళ్లి సమర్పించడం జరిగింది. ఈ సారెలో చీర, పసుపు, కుంకుమ, పూలు మరియు ఇతర పవిత్ర వస్తువులు సమర్పించబడ్డాయి.


ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర మహోత్సవాలు ఈ పది రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నాయి.


భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరిప్రార్థించుచున్నాము.