BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ గా

తెలంగాణ
15 Dec, 2025 - 08:37 PM
299 వీక్షణలు

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ గా రవితేజ చైతన్య కుమార్...

NTODAY NEWS: షాద్ నగర్ రిపోర్టర్ శ్రీహరి   నియామక పత్రం అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్...... షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రవితేజ (చిన్న) కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ షాద్ నగర్ నియోజక వర్గం కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాకు పదవి వచ్చేందుకు కృషి చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మెన్ దీపక్ జాన్ కు రవితేజ (చిన్న) కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ అభివృదకి తనవంతు కృషి చేస్తాను అని రవితేజ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నేతలు చల్ల శ్రీకాంత్ రెడ్డి, గుండత్రి బాలరాజు గౌడ్, ఇబ్రహీం, కమ్మదనం నవీన్ కుమార్, జాంగారి రవి మహబూబ్, లయక్ బాయ్, తదితరులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube