BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Mar, 2026 - 06:15 PM
59 వీక్షణలు

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్ చర్యలు తీసుకోవాలని సిఐ సుబ్బరాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేష

పుంగనూరు పరిధిలోని గూడూరుపల్లి దగ్గర  వున్న టిడ్కో అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వారు ఈరోజు వారు ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి ఈరోజు మునిసిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కి, అలాగే పుంగనూరు సిఐ సుబ్బరాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేశారు. 

 ముఖ్యంగా ఈ టి డి కో ఇలలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చీకటి పడితే  బహిరంగ ప్రదేశాల్లో మందు తాగటం గొడవలు పడటం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. అలాగే వీధిలైట్లు కొరత ఎక్కువగా ఉండటం వల్ల పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని అదే విధంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని నీటి సమస్య కూడా ఉన్నదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలాగే అక్కడ ఉన్న యువత గంజాయికి బానిసలు అవుతున్నారని రాత్రి వేళల్లో వాహనాలలో అధిక శబ్దం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలిపారు కొంతమంది ఏకంగా అపార్ట్మెంట్స్ లో ఇళ్లను బాడుగకు తీసుకొని వ్యభిచారం చేపిస్తున్నారని వీటి మీద వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారు గస్తీ పెంచాలని పై సమస్యలను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్న

ఈ కార్యక్రమలో  టిడ్కో అపార్ట్మెంట్ వాసులు  కృష్ణమాచారి, బాదుల్ల, అఖిల్ రాజా, వజీర్, అన్సర్, అయేషా, పద్మ, భాను, తదితరులు పాల్గొన్నారు