BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 23 March 2026, 06:15 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
23 Mar, 2026 - 06:15 PM
83 వీక్షణలు

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా టిట్కో అపార్ట్మెంట్స్ చర్యలు తీసుకోవాలని సిఐ సుబ్బరాయుడు మరియు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేష

పుంగనూరు పరిధిలోని గూడూరుపల్లి దగ్గర  వున్న టిడ్కో అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వారు ఈరోజు వారు ఇబ్బంది పడుతున్న సమస్యల గురించి ఈరోజు మునిసిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కి, అలాగే పుంగనూరు సిఐ సుబ్బరాయుడు గారికి వినతి పత్రాన్ని అందజేశారు. 

 ముఖ్యంగా ఈ టి డి కో ఇలలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, చీకటి పడితే  బహిరంగ ప్రదేశాల్లో మందు తాగటం గొడవలు పడటం ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. అలాగే వీధిలైట్లు కొరత ఎక్కువగా ఉండటం వల్ల పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని అదే విధంగా కుక్కల బెడద ఎక్కువగా ఉందని నీటి సమస్య కూడా ఉన్నదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలాగే అక్కడ ఉన్న యువత గంజాయికి బానిసలు అవుతున్నారని రాత్రి వేళల్లో వాహనాలలో అధిక శబ్దం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలిపారు కొంతమంది ఏకంగా అపార్ట్మెంట్స్ లో ఇళ్లను బాడుగకు తీసుకొని వ్యభిచారం చేపిస్తున్నారని వీటి మీద వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారు గస్తీ పెంచాలని పై సమస్యలను పరిష్కరించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్న

ఈ కార్యక్రమలో  టిడ్కో అపార్ట్మెంట్ వాసులు  కృష్ణమాచారి, బాదుల్ల, అఖిల్ రాజా, వజీర్, అన్సర్, అయేషా, పద్మ, భాను, తదితరులు పాల్గొన్నారు