BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం

తెలంగాణ
07 Jan, 2026 - 09:30 AM
344 వీక్షణలు

బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు బుధవారం పుంగనూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ సుబ్బరాయుడు విద్యార్థినులకు డిజిటల్ మోసాలు, సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టం, మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఎదురయ్యే శిక్షలు తదితర అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈ రకమైన నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా, అదే రోజు కళాశాలలో మరో కార్యక్రమంగా అపోలో మెడికల్ కాలేజ్, చిత్తూరు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులకు ఐదు దశల్లో సీపీఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని ప్రొఫెసర్ లీలావతి విద్యార్థులకు ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గల్లా గంగాధర్ నాయుడు, అధ్యాపకులు రాధాకృష్ణ, అపోలో మెడికల్ కాలేజ్ లెక్చరర్ కార్తీక్, శ్రీశక్తి కానిస్టేబుల్ ముని చంద్ర నాయక్, ఆయన సిబ్బంది, కళాశాల అధ్యాపక–అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube