BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Apr, 2026 - 03:12 PM
333 వీక్షణలు

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒకటో వార్డు శివనేనిగూడెంలో విశాఖ నల్గొండ గ్రామానికి చెందిన అమరోజి శివ (29) అనే యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడి మరణ వార్త విన్న వార్డు కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (కావేరి) మృతుడి నివాసానికి చేరుకొని శివ భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను వారు ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి కౌన్సిలర్ సుధాకర్ అలియాస్ కావేరి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి ఎటువంటి ఆపద రాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ సహాయం చిన్న వయసులోనే ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కుసూచన స్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి చిన్నపిల్లలున్న ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.