BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Apr, 2026 - 03:12 PM
304 వీక్షణలు

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒకటో వార్డు శివనేనిగూడెంలో విశాఖ నల్గొండ గ్రామానికి చెందిన అమరోజి శివ (29) అనే యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడి మరణ వార్త విన్న వార్డు కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (కావేరి) మృతుడి నివాసానికి చేరుకొని శివ భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను వారు ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి కౌన్సిలర్ సుధాకర్ అలియాస్ కావేరి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి ఎటువంటి ఆపద రాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ సహాయం చిన్న వయసులోనే ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కుసూచన స్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి చిన్నపిల్లలున్న ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.