BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / శివనేనిగూడెం
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
02 Apr, 2026 - 03:12 PM
306 వీక్షణలు

బాధిత కుటుంబానికి కౌన్సిలర్ సుధాకర్ భరోసా

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒకటో వార్డు శివనేనిగూడెంలో విశాఖ నల్గొండ గ్రామానికి చెందిన అమరోజి శివ (29) అనే యువకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందిన కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు,  గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. యువకుడి మరణ వార్త విన్న వార్డు కౌన్సిలర్ నాగిళ్ళ సుధాకర్ (కావేరి) మృతుడి నివాసానికి చేరుకొని శివ భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను వారు ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి కౌన్సిలర్ సుధాకర్ అలియాస్ కావేరి తక్షణ సహాయంగా 5000 రూపాయలు అందించారు. మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి ఎటువంటి ఆపద రాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయం అందిస్తానని తెలియజేశారు. ప్రభుత్వ సహాయం చిన్న వయసులోనే ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కుసూచన స్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి చిన్నపిల్లలున్న ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.