BREAKING
జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ
www.ntodaynews.com

బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
29 Apr, 2026 - 05:25 PM
20 వీక్షణలు

బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి  : సర్పంచ్ కాటం వెంకటేశం  NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా ​ చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కిశోర బాలికల సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ కాటం వెంకటేశం  బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతలపై ఆయన మాట్లాడుతూ 14 నుండి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని కోరారు.  పిల్లల సెల్‌ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ: 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, ఆనగంటి నరేష్, వీఓఏ అధ్యక్షురాలు శ్రీలత, ఆశా వర్కర్ గుండెబోయిన మమత, మోర అందాలు, కిశోర బాలికలు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.