BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Apr, 2026 - 05:25 PM
43 వీక్షణలు

బాలికలు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి  : సర్పంచ్ కాటం వెంకటేశం  NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా ​ చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో కిశోర బాలికల సంఘాల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ కాటం వెంకటేశం  బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు సామాజిక బాధ్యతలపై ఆయన మాట్లాడుతూ 14 నుండి 18 ఏళ్ల వయస్సు గల బాలికలు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని కోరారు.  పిల్లల సెల్‌ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మనోధైర్యాన్ని నింపాలని సూచించారు. బాల్య వివాహాల నివారణ: 18 ఏళ్లు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, కురు యాదయ్య, ఆనగంటి నరేష్, వీఓఏ అధ్యక్షురాలు శ్రీలత, ఆశా వర్కర్ గుండెబోయిన మమత, మోర అందాలు, కిశోర బాలికలు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.