BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

సిపిఐ నేత కె. నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 05:53 AM
11 వీక్షణలు
వృద్ధుల సంక్షేమానికి తమ జీవితాంతం సంపాదించిన ఆస్తిని పూర్తిగా విరాళంగా ఇవ్వనున్నట్లు సిపిఐ నేత  కె.నారాయణ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణ, వృద్ధుల సంరక్షణ కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని వినియోగించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.
సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా ఈ చర్య నిలుస్తోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేయాలన్న భావనతో ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల జీవితాల్లో భద్రత, ఆశ కలిగించే చర్యగా ఈ విరాళాన్ని చూస్తున్నారు.