BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

సిపిఐ నేత కె. నారాయణ దంపతుల అరుదైన నిర్ణయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jun, 2026 - 05:53 AM
119 వీక్షణలు
వృద్ధుల సంక్షేమానికి తమ జీవితాంతం సంపాదించిన ఆస్తిని పూర్తిగా విరాళంగా ఇవ్వనున్నట్లు సిపిఐ నేత  కె.నారాయణ దంపతులు నిర్ణయం తీసుకున్నారు. వృద్ధాశ్రమాల నిర్వహణ, వృద్ధుల సంరక్షణ కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని వినియోగించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు.
సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిరాడంబర జీవనశైలికి మరోసారి నిదర్శనంగా ఈ చర్య నిలుస్తోందని రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంపాదించినదంతా సమాజానికే అంకితం చేయాలన్న భావనతో ముందుకు వచ్చారని తెలుస్తోంది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేటి రాజకీయాల్లో అరుదైన ఉదాహరణగా నెటిజన్లు అభివర్ణిస్తూ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల జీవితాల్లో భద్రత, ఆశ కలిగించే చర్యగా ఈ విరాళాన్ని చూస్తున్నారు.