BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 06:56 PM
137 వీక్షణలు

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మును గోటి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం అతని తోపాటు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2006-07 పూర్వ విద్యార్థులు ఒక లక్ష 23 వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో మృతుడు వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేసి వెంకన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గుండాల నరేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్ట శేఖర్, కూరాకుల యాదగిరి  పాల్గొన్నారు