BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 06:56 PM
96 వీక్షణలు

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మును గోటి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం అతని తోపాటు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2006-07 పూర్వ విద్యార్థులు ఒక లక్ష 23 వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో మృతుడు వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేసి వెంకన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గుండాల నరేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్ట శేఖర్, కూరాకుల యాదగిరి  పాల్గొన్నారు