BREAKING
తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ప్రారంభం .. 10 కేజీలు టమాటా క్రెడిట్ కాయలు 267 రూపాయలు గరిష్ట ధర?.. మదనపల్లి లో కోడలిపై అత్తమామల దాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు హజ్రత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సీబీఎస్‌ఈ 2026 సెంకడరీ స్కూల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల పోలవరం సొసైటీ బ్యాంక్ సభ్యులు నిధనపు సుబ్బారావుకు సాయం గుంటూరు...భక్తులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం
www.ntodaynews.com

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
23 Apr, 2026 - 08:06 PM
64 వీక్షణలు

బీబీనగర్ మండల కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి.

బీబీనగర్ మండలంలోని చిన్నారావులపల్లి , బ్రాహ్మణపల్లి, రాఘవాపూర్ ,గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.ధాన్యం తేమ శాతం,తూకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు.ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని,వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు ,అధికారులు,రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.