BREAKING
కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కళాశాలల బంద్ ను విజయవంతం చేయండి ఏబీవీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు నలిమెల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు టీడీపీ నాయకుడిపై 5వ తరగతి విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు.. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చిలకలూరిపేట నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి.. అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి.... కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిన్నారి వసుమనాస్ కార్తికేయ జన్మదినం సందర్భంగా బసవతారకం ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత – ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న వంతెనలను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే
www.ntodaynews.com

బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో చరిత్రాత్మక విజయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:08 PM
5 వీక్షణలు

బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో చరిత్రాత్మక విజయం

బీజేపీకి అజేయ కోటగా పేరొందిన బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సంచలనం నమోదైంది. ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఉపఎన్నికలో ఘన విజయం సాధించి కమలం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు.

జన్ సురాజ్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థి నీరజ్‌పై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానానికి ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉపఎన్నిక జరిగింది.

గత 30 ఏళ్లుగా బీజేపీ వరుస విజయాలు నమోదు చేస్తూ అజేయంగా నిలిచిన బంకీపూర్‌లో కమలం పార్టీ విజయపరంపరకు ప్రశాంత్ కిషోర్ బ్రేక్ వేశారు. దీంతో బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఎన్నికల వ్యూహకర్తగా ఇతర పార్టీలను విజయతీరాలకు చేర్చిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు తన సొంత పార్టీతోనే ప్రజా తీర్పు సాధించి తన రాజకీయ సత్తాను చాటుకున్నారు.

ఈ విజయం జన్ సురాజ్ పార్టీకి భారీ ఊపునిచ్చే అవకాశముందని, రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.