BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

బీసీ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:20 PM
49 వీక్షణలు

తిరుపతి బీసీ సదస్సు విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన తిరుపతి నగరంలో నిర్వహించనున్న బీసీ సదస్సును విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో పోస్టర్‌ను విడుదల చేసి కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేపట్టారు.

సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బీసీ వర్గాల ప్రతినిధులు, నాయకులు సదస్సుకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ వర్గాల ఐక్యతతో సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.