BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

బీసీ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:20 PM
23 వీక్షణలు

తిరుపతి బీసీ సదస్సు విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన తిరుపతి నగరంలో నిర్వహించనున్న బీసీ సదస్సును విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో పోస్టర్‌ను విడుదల చేసి కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేపట్టారు.

సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బీసీ వర్గాల ప్రతినిధులు, నాయకులు సదస్సుకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ వర్గాల ఐక్యతతో సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.