BREAKING
అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత
www.ntodaynews.com

బెంగాల్ రాజకీయ చీలిక: మమతా బెనర్జీకి బిగ్ షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:13 PM
18 వీక్షణలు

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో జరిగిన భేటీలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర హోడా, టీఎంసీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఆపరేషన్ బెంగాల్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా సమావేశంలో ఉన్నారు. సువేంద్రతో టచ్‌లో ఉన్న 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు తమ దృక్కోణాలను షేర్ చేసినట్లు సమాచారం.

వీరిలోని టీఎంసీ ఎంపీలు త్వరలోనే స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని, తమకు అదనపు ప్రతినిధుల హక్కులు కల్పించాలని స్పీకర్‌కు వారు కోరనున్నారు. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ లో లోపల చీలిక దిశగా ముందడుగు వేస్తోంది.