BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

బిసి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:41 PM
94 వీక్షణలు

 బి.సి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

మంచిర్యాల 

బి.సి కులాల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల ఏప్రిల్ 7వ తేదీ, మంగళవారం నాడు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జాతీయ బి.సి హక్కుల పోరాట సమితి ప్రకటించింది.

ముఖ్య అంశాలు:

గత 40 సంవత్సరాలుగా దేశంలో మరియు రాష్ట్రంలో బి.సి డిమాండ్ల సాధనకై అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నేటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం పట్ల సమితి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ మొండి వైఖరిని "బి.సి వ్యతిరేక విధానం"గా వారు అభివర్ణించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, నాయకులు షాకపూరి భీమ్సేన్, చంద్రమౌళి మాట్లాడుతూ... బి.సి కుల సంఘాలు, బి.సి మేధావులు మరియు కుల బాంధవులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ 24 గంటల నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బి.సి ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు