BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

బిసి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Mar, 2026 - 03:41 PM
32 వీక్షణలు

 బి.సి డిమాండ్ల సాధనకై ఏప్రిల్ 7న 24 గంటల నిరవధిక దీక్ష

మంచిర్యాల 

బి.సి కులాల చిరకాల డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల ఏప్రిల్ 7వ తేదీ, మంగళవారం నాడు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జాతీయ బి.సి హక్కుల పోరాట సమితి ప్రకటించింది.

ముఖ్య అంశాలు:

గత 40 సంవత్సరాలుగా దేశంలో మరియు రాష్ట్రంలో బి.సి డిమాండ్ల సాధనకై అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, నేటికీ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం పట్ల సమితి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఈ మొండి వైఖరిని "బి.సి వ్యతిరేక విధానం"గా వారు అభివర్ణించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, నాయకులు షాకపూరి భీమ్సేన్, చంద్రమౌళి మాట్లాడుతూ... బి.సి కుల సంఘాలు, బి.సి మేధావులు మరియు కుల బాంధవులందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ 24 గంటల నిరవధిక దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బి.సి ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు