BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
31 May, 2026 - 09:24 PM
24 వీక్షణలు

చిలకలూరిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం (బొప్పూడి గ్రూప్ టెంపుల్స్) ఇన్‌చార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా చిలకలూరిపేట గ్రూప్ టెంపుల్స్ ఈవో బి. అశోక్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటివరకు ఇక్కడ ఈవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి పదవీ విరమణ పొందడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం చిలకలూరిపేట ఈవోగా ఉన్న బి. అశోక్ కుమార్‌కు బొప్పూడి గ్రూపు దేవస్థానాల అదనపు బాధ్యతలను (అడిషనల్ చార్జ్) అప్పగించారు.