BREAKING
తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌... పోలవరం గ్రామంలో క్రికెట్ కిట్ల పంపిణీ పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు అన్నదాన పథకానికి విరాళం సింగిరిగుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేక పూజకు టిడిపి నాయకులు అన్నదానం పథకానికి విరాళం గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత – ఇరాన్ కఠిన చర్య నియోజకవర్గ జెఏసీ చైర్మన్‌గా రహమత్‌ అలీఖాన్‌... పోలవరం గ్రామంలో క్రికెట్ కిట్ల పంపిణీ పోలవరం సహకార సంఘం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు అన్నదాన పథకానికి విరాళం సింగిరిగుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేక పూజకు టిడిపి నాయకులు అన్నదానం పథకానికి విరాళం గ్రామీణ వైద్య రంగం సిబ్బంది కొరత పై లోకసభలో MP బైరెడ్డి శబరి ఆందోళన
www.ntodaynews.com

భ్రమరాంబికాకు కొబ్బరికాయలు సమర్పణ

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Mar, 2026 - 04:08 PM
9 వీక్షణలు

భ్రమరాంబికాకు కొబ్బరికాయలు  సమర్పణ 

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం

తేది:  27.03.2026

చైత్రమాసంలో పౌర్ణమి తరువాత శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 7న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుంది. 

 అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం రోజున    స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.

కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతోంది. 

ఇందులో భాగంగా శుక్రవారం అనగా ఈ రోజున ( 27.03.2026) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి. 

ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించడం జరిగింది. తరువాత అమ్మవారికి                    ఈ కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

           శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ