BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఆటోలో గుర్తించిన అధికారులు.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
17 Mar, 2026 - 03:30 PM
66 వీక్షణలు
భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న  గంజాయిని  ఆటోలో గుర్తించిన అధికారులు.

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 60.685 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.
ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న  గంజాయిని  ఆటోలో గుర్తించిన అధికారులు.
మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరు  మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు 25 లక్షల రూపాయలు...
ఒక ఆటో, రెండు సెల్‌పొన్స్ స్వాధీనం.
పట్టుబడిన నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలిపు.