www.ntodaynews.com
మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఆటోలో గుర్తించిన అధికారులు.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఆటోలో గుర్తించిన అధికారులు.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 60.685 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.
ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఆటోలో గుర్తించిన అధికారులు.
మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరు మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు 25 లక్షల రూపాయలు...
ఒక ఆటో, రెండు సెల్పొన్స్ స్వాధీనం.
పట్టుబడిన నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్కు తరలిపు.