BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

తెలంగాణ
05 Dec, 2025 - 08:14 AM
167 వీక్షణలు

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేట లోని గల హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ డి ఎఫ్ సి అన్ని బ్రాంచ్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన సిబ్బందిని క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దావు గోపాల్ మరియు డాక్టర్ ఏ వి ఆర్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుంచి డిసెంబర్ ఐదో తారీఖున హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ద్వారా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా మా వంతు సహాయం ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు సిబ్బంది మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube