BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

తెలంగాణ
05 Dec, 2025 - 08:14 AM
210 వీక్షణలు

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేట లోని గల హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ డి ఎఫ్ సి అన్ని బ్రాంచ్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన సిబ్బందిని క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దావు గోపాల్ మరియు డాక్టర్ ఏ వి ఆర్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుంచి డిసెంబర్ ఐదో తారీఖున హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ద్వారా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా మా వంతు సహాయం ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు సిబ్బంది మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube