BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 08:22 PM
95 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు 

చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని ఆంజనేయ స్వామి దేవాలయాలలో పూజలు విశేషం గా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పూజలలో పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు నామని వీరేశం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. తధానంతరం పాటిమీది వీరాంజనేయ స్వామి దేవాలయం లో చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని విశేషమైన పూజల అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఉంటూ ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు సందగల్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ పాల్గొని పూజా కార్యక్రమాల అనంతరం హనుమాన్ శోభయాత్ర లో  పాల్గొనడం జరిగింది.