BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:17 PM
21 వీక్షణలు

చింతలపూడిలో గ్యాస్ కష్టాలు… వినియోగదారుల ఆవేదన

చింతలపూడి ప్రాంతంలో వంటగ్యాస్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారాయి. ఒకే ఏజెన్సీ వద్ద సుమారు 25 వేల కనెక్షన్లు ఉండగా, ఇతర ఏజెన్సీల వద్ద కేవలం 5 వేల కనెక్షన్లు మాత్రమే ఉండటంతో అసమతుల్యత ఏర్పడిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగానే సరఫరాలో అంతరాయం కలుగుతోందని వారు అంటున్నారు.

ఒకే ఏజెన్సీకి ఇంత భారీ సంఖ్యలో కనెక్షన్లు ఉండటం కంటే, వాటిని ఇతర ఏజెన్సీలకు సమానంగా బదిలీ చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. 5 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీలకు సరిపడా గ్యాస్ సరఫరా ఉంటే, 25 వేల కనెక్షన్లు ఉన్న ఏజెన్సీకి కూడా అదే స్థాయిలో సరఫరా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, కొందరు సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయా? లేదా ఈ-కేవైసీ పేరుతో ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. స్పష్టమైన సమాచారం లేక వినియోగదారులు అయోమయంలో ఉన్నారు.

చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రజలు కోరుతున్నారు.