BREAKING
ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్
www.ntodaynews.com

చిట్టీల వ్యాపారం.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:45 PM
13 వీక్షణలు

హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న కలువల ఎల్లయ్య ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.

ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించిన డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్‌కు ఆరోపణలు నిజమని తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన అధికారులు, ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ ఉద్యోగులు సేవా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.