BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

చిట్టీల వ్యాపారం.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:45 PM
60 వీక్షణలు

హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న కలువల ఎల్లయ్య ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.

ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించిన డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్‌కు ఆరోపణలు నిజమని తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన అధికారులు, ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ ఉద్యోగులు సేవా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.