BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాలకు ఫ్యాన్ల పంపిణీ

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:18 PM
77 వీక్షణలు

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఫ్యాన్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల స్వరూప, ఉప సర్పంచ్ గుగ్గిళ్ల కళ్యాణ్, ఫౌండేషన్ అధ్యక్షుడు మాచర్ల పుల్లయ్య పాల్గొని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అసిఫాకు ఫ్యాన్లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాచర్ల స్వరూప మాట్లాడుతూ, డాక్టర్ చుక్కారామయ్య ఫౌండేషన్ గ్రామంలో విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు అండగా నిలుస్తోందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు సభ్యుడు చెరుపల్లి కుమారస్వామి, ఫౌండేషన్ సభ్యులు లింగంపల్లి రామస్వామి, చిక్కుడు రాములు, అనుముల మహేందర్, బెల్లి సంపత్, పులి కొమురెల్లి, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.