BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
12 Feb, 2026 - 11:47 PM
252 వీక్షణలు
బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ NTODAY NEWS:  పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు: పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నివసిస్తూ చదువుకుంటున్న 9, 10వ తరగతి విద్యార్థినుల పాఠ్యపుస్తకాల పఠనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లీష్, సైన్స్, గణిత శాస్త్రం వంటి విషయాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వసతి గృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాత్రూములను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యం మరియు విద్యాభ్యాసానికి కీలకమని పేర్కొన్నారు. వసతి గృహంలో అందిస్తున్న భోజన నాణ్యతను కూడా పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. విద్యార్థినులు అనారోగ్య సమస్యలకు గురికాకుండా తరచుగా ఏఎన్ఎంల ద్వారా కంటి పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. #Punganur #SocialWelfareHostel #CollectorInspection #GirlsEducation #StudentWelfare #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube