BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

తెలంగాణ
20 Jan, 2026 - 03:22 AM
207 వీక్షణలు
కదిరి మున్సిపాలిటీలో కారుణ్య నియామకాలు చేపట్టాలి: సీఐటీయూ NTODAY NEWS: కదిరి నియోజకవర్గం రిపోర్టర్: వినోద్ కుమార్  శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని కదిరి పట్టణ మున్సిపాలిటీలో మరణించిన మరియు పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. కదిరి మున్సిపాలిటీలో అనేక సంవత్సరాలుగా సుమారు 30 మంది కార్మికులకు సంబంధించిన కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకుని కారుణ్య నియామకాలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం కదిరి మున్సిపల్ మేనేజర్ ఆరిఫుల్లాకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లు: -మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలి. -స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు ఎంపికైన శానిటేషన్ కార్మికుల సంఖ్యను పెంచాలి. -మున్సిపల్ కార్యాలయంలో పీఎఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు తిరుపాల్, జనార్ధన్, బాలకృష్ణ, లక్ష్మన్న, శ్రీనివాసులు, నరసింహమూర్తి, సీఐటీయూ పట్టణ కన్వీనర్ బాబ్జాన్, నాయకులు తాజుద్దీన్, ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు. #CompassionateAppointments #KadiriMunicipality #CITU #MunicipalWorkers #WorkersRights #EmploymentJustice #LabourIssues #PublicSectorJobs #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube