BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

నాలా విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

తెలంగాణ
24 Nov, 2025 - 06:00 AM
336 వీక్షణలు
93 లక్షల వ్యయంతో వరద నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలన..!!! NTODAY NEWS: ఎల్బీనగర్ గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలో పి&టీ కాలనీ ఎస్‌.జి.ఆర్‌ టవర్స్‌ నుండి న్యూ గడ్డిఅన్నారం వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులను సోమవారం ఉదయం గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. న్యూ గడ్డిఅన్నారం మరియు పి&టీ కాలనీ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే వరద ముంపు సమస్య తీవ్రంగా ఎదురవుతున్నదని, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు GHMC ద్వారా దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో సుమారు 1 కోటి రూపాయలతో ప్రధాన వరద కాలువ నిర్మాణం పూర్తయింది.. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా 93 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న వరద నాలా విస్తరణ పనులు పూర్తయితే ఈ ప్రాంతాలకు పూర్తిస్థాయి నీరు నిల్వ మరియు ముంపు సమస్య తొలగిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పనులు నాణ్యతతో, ప్రమాణాలకు అనుగుణంగా, కాలపరిమితిలో పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. ఈ కార్యక్రమంలో GHMC అసిస్టెంట్ ఇంజనీర్ మల్లికార్జున్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు, కాలనీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube