BREAKING
ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ​అక్రమ పశువుల రవాణాపై ఉక్కుపాదం: మంచిర్యాల డీసీపీ భాస్కర్ ​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు 175 నియోజకవర్గాల్లో ఆర్‌పీసీ కీలక నియామకాలు కళ్ళు పోతున్నాయి... రాత్రి రోడ్లు యుద్ధభూములా మారుతున్నాయి! పోలవరం గ్రామంలో పోలీసుల అవగాహన కార్యక్రమం కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు మరో బంపర్ ఆఫర్ బంగాళాఖాతం నుండి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
19 May, 2026 - 06:38 PM
12 వీక్షణలు

​దండేపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గిడ్డంగులను (గోదాములను) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆయన కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో దండేపల్లి తహశీల్దార్ రోహిత్, ఎంపీడీవో ప్రసాద్, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు