BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 06:38 PM
93 వీక్షణలు

​దండేపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గిడ్డంగులను (గోదాములను) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆయన కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో దండేపల్లి తహశీల్దార్ రోహిత్, ఎంపీడీవో ప్రసాద్, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు