BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం – బిజెపి ఆగ్రహం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 04:26 PM
16 వీక్షణలు

హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

​మంచిర్యాల నియోజకవర్గంలో నిలిచిపోయిన ధాన్యం లారీలను వెంటనే తరలించాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని పోలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యం కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు