BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం – బిజెపి ఆగ్రహం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 04:26 PM
24 వీక్షణలు

హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

​మంచిర్యాల నియోజకవర్గంలో నిలిచిపోయిన ధాన్యం లారీలను వెంటనే తరలించాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని పోలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యం కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు